నమస్తే హైద్రాబాద్, తిరుమలగిరి
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ ,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్ ,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ,మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దరావత్ జుమ్మిలాల్, మండల కాంగ్రెస్ నాయకులు మీడియా ఇంచార్జ్ కందుకూరు లక్ష్మయ్య కౌన్సిలర్ గుగులోతు భాస్కర్ తది తరులు