దేవరుప్పుల ( నమస్తే హైదరాబాద్) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా రూపొందించిన బడిబాట కార్యక్రమం దేవరుప్పుల మండల కేంద్రంలోని గురువారం జిల్లా విద్యాశాఖధికారి కే.రాము ర్యాలీలో పాల్గొని ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ, ఇందులో భాగంగా బడిడు . బడి మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించనన్నారు. జూన్ 6 నుంచి 19 వరకు చేపడుతున్న బడిబాట కార్యక్రమంలో. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉన్నంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య, ఉపాధ్యాయులు శారదమ్మ ,సుకుమారి, ఆంజనేయులు ,సదానందం, శివకుమార్ ,ఉమారాణి, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, అంగన్వాడి టీచర్లు, ప్రజా ప్రతినిధులు ,తల్లిదండ్రులు భాగ్యసాములు కావాలని అధికారులు సూచించారు.