నమస్తే హైదరాబాద్ హనుమకొండ
నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ కడియం కావ్య మరియు స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీ మర్యాదపూర్వకంగా కలిసి కడియం కావ్య భారీ మెజార్టీతో గెలుపొందారని వారికి బొకే శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసి కాజిపేట్ సమస్యల గురించి మరియు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి వివరించిన 47 వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మద్దెల శోభారాణి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి బాబు గారు కాసర్ల నాగేష్ సత్యవరం మధుకర్ గంగుల రాజిరెడ్డి సురేందర్ మహిళా నాయకురాలు అర్చన ప్రగతి దేవర రమేష్ గారు మాస్, చింటూ, వంశీ, తదితరులు పాల్గొన్నారు