దేవరుప్పుల (నమస్తే హైదరాబాద్) దేవరుప్పుల మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పులిగిల్ల మల్లయ్య రోజువారీగా బాట పొంటి నడుస్తుండగా వీధి కుక్క ఎగబడి కరవగా అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. మల్లయ్యను వెంటనే జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు తన నాయకులతో ఏరియా ఆస్పత్రికి వెళ్లి మల్లయ్యను పరామర్శించి. వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలోని. గనుపాక నాగరాజు ,రెడ్డి రాజుల యాకన్న, దశరథ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు,