మేడిపల్లి(నమస్తే హైదరాబాద్):
మేడ్చల్ జిల్లా, మేడిపల్లి, దేశంలొని అతి పెద్ద పార్లమేంట్ నియోజకవర్గం అయిన మల్కాజిగిరి నుండి భారీ విజయం సాదించిన ఈటెల రాజేందర్ ను వారి నివాసంలొ కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతొ సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన బిజెపి సొషల్ మీడియా టీం.
ఈ సందర్భంగా ఎన్.అర్.ఐ. సెల్ ఐ.టి & సొషల్ మిడియా రాష్ట్ర కన్వీనర్ రెడ్డిగారి రమేష్ రెడ్డి మాట్లాడుతూ గత 3 నెలలుగా మల్కాజిగిరి పార్లమేంట్ సొషల్ మిడియా కన్వీనర్ కల్యాన్ చక్రవర్తి ఆద్వర్యంలొ 3200 బూత్ లలొ సొషల్ మీడియా ఇంచార్జ్ లు బిజెపి గెలుపుకు కృషి చేసారని, అలాగే విదేశాలలొ ఉన్న భారతీయులు సైతం తమ వంతుగా, వేల సంఖ్యలొ ఫొన్ కాల్స్, వీడియోల ద్వారా ఇక్కడి ఓటర్లతొ మాట్లాడి దేశానికి గత పది సంవత్సరాలుగా బిజెపి చేసిన అబివృద్ది గురుంచి, ఈటెల రాజేంధర్ వ్యక్తిత్వం గురించి వివరించి బిజెపికి ఓటు వేయాలని ప్రచారం చేసారని తెలిపారు.
ఈ కార్యక్రమంలొ బిజెపి ఎన్ ఆర్ ఐ సెల్ ఐ.టి. & సొషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ రెడ్డిగారి రమేష్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సొషల్ మీడియా కన్వినర్ కల్యాన్ చక్రవర్తి, మీడియా సెల్ కన్వినర్ సుమన్, మెడ్చల్ అసెంబ్లీ సొషల్ మీడియా కన్వినర్ నాగరాజు, బొడుప్పల్ బిజెవైయం జనరల్ సెక్రటరి సురేష్ యాదవ్, సత్యం బొడుప్పల్ సొషల్ మీడియా కన్వీనర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.