సిఐ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు

నాగారం నమస్తే హైదరాబాద్:*(ఆగష్టు 3)
నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో ఉన్న మేరీ మదర్ ఆఫ్ హోప్ ఉన్నత పాఠశాలలో శనివారం మాధకద్రవ్యాలపై అవగాహన సదస్సు కార్యక్రమం లో సి ఐ రఘువీర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మాధకద్రవ్యాలపై అవగాహన కల్పించారు.ఉపాధ్యాయులకు తమ పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఎమ్. ఐలయ్య హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, పీసీ ఎల్లయ్య, పోలీస్ సిబ్బంది, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles